20, మార్చి 2021, శనివారం

ఇరవై ఏడు రౌండ్లు

 ఇదేమీ సాయంత్రం రౌండ్ల లెక్క కాదు.

మళ్ళీ నలభయ్ ఏళ్ళ నాటి ముచ్చటే

ఆ రోజుల్లో ఇలాగే పట్టభద్రుల స్థానానికి ఎన్నిక జరిగింది.(అప్పుడు ఒకటే సీటు అని గుర్తు)

పోలింగు పూర్తయింది. ఓట్ల లెక్కింపు మొదలయింది.

ఒకటో రౌండ్, రెండో రౌండ్ (అంటే  లెక్కింపులు) ఇలా  అక్షరాలా  ఇరవై  ఏడు రౌండ్లు పూర్తయిన తరువాత కానీ తుది ఫలితం రాలేదు. నాటి విజేత చివరికి గెలిచింది అక్షరాలా ఇరవై ఎనిమిది ఓట్ల మెజారిటీతో.

కామెంట్‌లు లేవు: