11, జూన్ 2022, శనివారం

ఇదో తుత్తి

 నిన్న శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ హోటల్ దసపల్లాలో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం జీవితంపై ఆకాశ వాణి పూర్వ సంచాలకులు డాక్టర్ పీ.ఎస్ గోపాల కృష్ణ రాసిన జీవనగానం పుస్తక ఆవిష్కరణ సభలో భారత ఉప రాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు గారి ఆత్మీయ పలకరింపు.




Photo Courtesy: Vice President Office

కామెంట్‌లు లేవు: