14, ఏప్రిల్ 2014, సోమవారం

ఇంకేం కావాలి సాక్ష్యం ?


'ఓటుకు నోటు తీసుకున్నా కేసు' - రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ ( ఈరోజు ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్ రెండో పేజీలో వార్త. ఆపక్కనే 'డబ్బులిస్తూ దొరికిపోయారు' అంటూ ఫోటోతో సహా మరో వార్త. మరి భన్వర్ లాల్  ఏంచేస్తారో చూడాలి)




పాత విన్నపమే మరో సారి : నేను సాధారణంగా పార్టీలు, వ్యక్తుల పేర్లు ప్రస్తావించను. ఒక వార్త వచ్చినప్పుడు దానిపై వ్యాఖ్యకు మాత్రమే నా స్పందన పరిమితం. భన్వర్ లాల్ గారు నోటు తీసుకున్నా కేసు పెడతాం అన్నారు. ఇక్కడ ఇస్తున్న వారితో పాటు తీసుకున్నవారు కూడా చిత్రంలో వున్నారు.పైగా ఎక్కడ అన్నది కూడా వార్తలోనే తెలియచేసారు. ఇంత స్పష్టంగా వున్నప్పుడు ఒక్క కేసుని స్పెసిమన్ గా తీసుకుని చర్య తీసుకుంటే మళ్ళీ ఇలాటి వార్తలు, ఫోటోలు పత్రికల్లో చూసే దుస్తితి తప్పుతుందన్నది మాత్రమే నా ఉద్దేశ్యం.



కామెంట్‌లు లేవు: