7, ఏప్రిల్ 2014, సోమవారం

రెండు లీటర్లు చాలు


ఏకాంబరం కారు డ్రైవ్ చేసుకుంటూ ఢిల్లీ రోడ్ల మీద తిరుగుతూ పార్లమెంటు భవనం వైపు వెళ్లాడు. అక్కడ అంతా గందరగోళంగా వుంది.
విండో కిందికి దించి అడిగాడు ఏం జరుగుతోందని.
'టెర్రరిష్టులు భవనంలో జొరబడి సభ్యులనందరినీ బంధించారు. విడిచిపెట్టడానికి వెయ్యి కోట్లు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే వారినందరినీ పెట్రోలు పోసి తగలబెడతామని బెదిరిస్తున్నారు. అందుకని చందాలు అడుగుతున్నాం.'
'యెంత ఇమ్మంటారేమిటి' ఏకాంబరం అడిగాడు పర్సు తీస్తూ.
'తలా రెండు లీటర్లు ఇస్తే సరిపోతుందని అనుకుంటున్నాం'
(నెట్లో కనబడ్డ ఇంగ్లీష్ జోక్కి స్వేచ్చానువాదం)

కామెంట్‌లు లేవు: