1, ఫిబ్రవరి 2016, సోమవారం

విరక్తి


అయిదుగురు ముఖ్యమంత్రులకు పీఆర్వో గా పనిచేసి చనిపోయిన మాపెద్దన్నయ్య భండారు పర్వతాలరావు గారు, 'చెన్నా టు అన్నా' ( చెన్నారెడ్డి, అంజయ్య, భవనంవెంకట్రాం, విజయభాస్కరరెడ్డి, ఎన్టీఆర్) అనేపేరుతొ వారితో తన అనుభవాలను గ్రంధస్తం చేయాలని అనుకోవడం నాకుతెలుసు. కానీ రాజకీయాలను చాలా దగ్గరగా చూసిన కారణంగా ఏమో తెలియదుకాని, ఆయన ఆ ఆలోచనకు స్వస్తి చెప్పి, ఆధ్యాత్మిక అంశాలతో రచనలు సాగించారు. ఈనాటి రాజకీయ సంస్కృతి చూసిన తరువాత నాలోనూ ఆ నిర్వేదం మొదలయింది.


(కీర్తిశేషులు భండారు పర్వతాలరావు)

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

నో సర్. అంతమాట అనవద్దు.