21, డిసెంబర్ 2018, శుక్రవారం

తెలుగుదేశం బీజేపీని ప్రశ్నించడం వలనే ఏపీకి ద్రోహం | Mahaa News | #Sunris...





ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈరోజు ఉదయం మహా న్యూస్ అజిత 'సన్ రైజ్ షో' చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ గొట్టిపాటి రామకృష్ణ ( టీడీపీ), శ్రీ సంజీవరెడ్డి (కాంగ్రెస్) అమరావతి స్టూడియో నుంచి,  అలాగే హైదరాబాదు స్టూడియో నుంచి శ్రీ త్రిపురనేని చిట్టిబాబు (బీజేపీ), శ్రీ నాగార్జున (వైసీపీ), శ్రీ శ్రీధర్ (విశ్లేషకులు)

కామెంట్‌లు లేవు: