tag:blogger.com,1999:blog-5449765236436053761.post3899693425937301616..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: ఇదీ భారత్!భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-89961004411836212172014-10-02T20:16:39.292+05:302014-10-02T20:16:39.292+05:30@ vvs Sarma garu - ప్రైమరీ పాఠశాలలు మాత్రం నడపలేం...@ vvs Sarma garu - ప్రైమరీ పాఠశాలలు మాత్రం నడపలేం. ఈ వాక్యం అర్ధవంతం సత్యవంతం. భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-8051594998357655362014-10-01T20:13:46.445+05:302014-10-01T20:13:46.445+05:30మేరా భారత్ మహాన్! ఇండియా మెరిసిపోతూంది. సుమారు 90 ...మేరా భారత్ మహాన్! ఇండియా మెరిసిపోతూంది. సుమారు 90 సంవత్సరాలక్రితం కేథరిన్ మేయో అనే అమెరికన్ జర్నలిస్టు మదర్ ఇండియా అని పుస్తకం వ్రాసింది. ప్రపంచానికి ఒక మురుగు కాలువ అని ఇండియాను వర్ణించింది.భారతీయులు బ్రిటిష్ వారినుండి స్వాతంత్ర్యానికి తగరు అని తేల్చి చెప్పింది. సమస్యలన్నిటికీ మూలం హిందువులని రోగ నిర్ధ్హారణ చేసింది. గాంధీ గారు ఆ పుస్తకాన్ని డ్రెయినేజి పైపుల పరీక్షకురాలి రిపోర్టు అని ఎద్దేవా చేశారు. లజపతిరాయ్ వంటివారు అన్ హాపీ ఇండియా అని సమాధాన రూపమైన పుస్తకం వ్రాసి అమెరికాలో చీకటి కోణాల విషయాలు కూడా ప్రస్తావించారు. నా ఉద్దేశ్యం మీ వ్యాసంలోని పచ్చి నిజాలను ఖండించడం కాదు. చంద్రునికి కళలు ఉన్నట్లే మనదేశంలో అనేక వెలుగులూ, చీకట్లూ ఉన్నాయి. ఇద్దరు చాయివాలాలు దేశాన్ని పరిపాలిస్తున్నారు భారత్ ను మోదీ, తమిళనాడును పన్నీరుసెల్వం. కిలోమీటరుకు ఏడురూపాయల ఖర్చుతో (ఆటోరేటుకు సగంతో)శుక్రగ్రాహనికి మంగళయాన్ నడుపుతాం. ఆంధ్రరాజధానిని సింగపూరు చేస్తె, ముంబాయి, బందరు మధ్య సూయజ్ వంటి కాలువను తవ్వి హైదరాబాదును కూడా నౌకా కేంద్రంగా మరో సింగపూరుగా తీర్చి దిద్దుతాం. కాని ప్రైమరీ పాఠ శాలలు మాత్రం నడపలేం.Anonymoushttps://www.blogger.com/profile/15648098679179766840noreply@blogger.com